Letter

    టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి పడుతోంది : ఈసీకి చంద్రబాబు లేఖ

    April 11, 2019 / 04:58 AM IST

    అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్

    ఫోన్ బిల్లు కట్టలేదు..వరుణ్ గాంధీపై ఈసీకి BSNL లేఖ

    April 8, 2019 / 02:33 PM IST

    బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఎన్నికల అధికారికి BSNLలేఖ రాసింది.ఫిలిబిత్‌ లోని వరుణ్ గాంధీ ఆఫీస్ లోని ఫోన్ కు సంబంధించిన 38వేల616రూపాయల బిల్లును ఆయన చెల్లించలేదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.అనేకసార్లు కోరినప్పటికీ వరు

    చౌకీదార్ కి బీజేపీ ఎంపీ రాజీనామా లేఖ

    March 27, 2019 / 11:18 AM IST

    యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.

    వివేకా మృతిపై సోనియా దిగ్ర్భాంతి: ఆయన సేవలు మరవలేం 

    March 17, 2019 / 03:55 AM IST

    ఢిల్లీ : వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతి  విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు   సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోక్ సభ ఎంపీగా ఆయన సేవల్ని మరువలేమనీ..ఆయన వినయ విధేయతలు..తనకింక

    వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై ఎస్పీ వివరణ

    March 15, 2019 / 03:51 PM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరణ ఇచ్చారు.

    మోడీకి లేఖాస్త్రం : మరోసారి బ్లాక్ డ్రెస్‌లో బాబు 

    March 1, 2019 / 01:21 AM IST

    ప్రధాని మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఘాటు లేఖ రాశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని సూచించారు. విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారని పేర్కొన్నార�

    హైదరాబాద్ కేంద్రంగా ఏపీ పై కుట్ర : కేసీఆర్ కు కళా వెంకట్రావు లేఖ

    February 24, 2019 / 12:52 PM IST

    అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ , బీజేపీ తో కలిసి  కేసీఆర్ కుతంత్రాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కళా వెంకటరావు ఆరోపించారు. ఏపీ అభివృధ్ధి చెందితే  భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని ఆయన కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కోన్నారు. 12 కేసుల్లో �

    మోడీకి చిన్నారి లేఖ : పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే

    February 20, 2019 / 02:19 PM IST

    పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్లను కోల్పోయి దేశం కన్నీరుపెడుతోంది. ఉగ్రదాడికి కారణమైన  జైషే మహమద్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ 10 ఏళ్ల చిన్నారి ప్

    మమ్మల్ని యుద్ధానికి పంపండి: మోడీకి ఖైదీల లేఖ 

    February 19, 2019 / 06:36 AM IST

    ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరా�

    బడ్జెట్ 2019 : బంగారంపై పన్ను తగ్గిస్తారా!

    January 30, 2019 / 05:59 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో బంగారానికి ప్రోత్సాహం లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. పెద్ద నోట్ల రద్దు..జీఎస్‌టీ గోల్డ్ బిజినెస్ పై ప్రభావం చూపింది. అప్పటి నుంచి సమస్యలు ఎదుర�

10TV Telugu News