Home » Lift
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఏప్రిల్-26,2021న విధించిన నిషేధాన్ని మంగళవారం(జూన్-1,2021) నుంచి ఎత్తివేస్తున్నట్లు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించింది.
తమిళనాడులో బైక్ రైడర్ దారుణానికి ఒడిగట్టాడు. లిఫ్ట్ అడిగిన వ్యక్తి పెట్రోలుకు డబ్బు ఇవ్వలేదని హత్య చేశాడు.
నడి రోడ్డుపై ఓ కుక్క చిక్కుకపోయింది. అదే సమయంలో..ఓ బస్సు వస్తోంది. అటూ..ఇటూ తిరుగుతున్న కుక్కను డ్రైవర్ Tuen Prathumthong గమనించాడు.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప
Kamal Nath మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండోర్లోని డీఎన్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్ పటేల్ను పరామర్శించేందుకు ఆదివారం పార్టీ నేతలు సజ�
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులప
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున�
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(జులై-29,2020) కేంద్ర హోం శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం… అన్లాక్ 3.0 లో భ
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశా�
యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్