Home » Lift
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(COVID-19) మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లో ఉన్న �
ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో చేసిన బడ్జెట్ ప్రసంగం..పెట్టుబడిదారు సెంటిమెంట్ ను నిలబెట్టడంలో పెయిల్ అయింది. పెట్టుబడిదారుల మనోభావాలను ఎత్తివేయడంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రకటనలు విఫలమయ్యాయి. సెన
ఏలూరులో దారుణం జరిగింది. వివాహితను గ్యాంగ్ రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి యాకోబు అనే వ్యక్తి మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాన
రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయినా కామాంధులు
తెలంగాణ రాష్ట్రంలో 50రోజులకు పైగా స్ట్రైక్ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరూ రేపు ఉదయం ఉద్యోగాల్లో చేరాలని పిలుపునిచ్చారు కేసిఆర్. ఈ మేరకు వెంటనే లిఖి
హైదరాబాద్లో మరో బాలుడిని లిఫ్ట్ బలి తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల ధనుష్ మృతి చెందాడు. రోడ్ నెంబర్ 10 టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్ మెంట్లోని మూడో అంతస్తులో ధనుష్ కుటుంబం నివాసం ఉంట�
బీహార్ లోని హాజీపూర్ లో ఓ బుల్ కు కోపం వచ్చింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది.
హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. పిండి పుల్లారెడ్డి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. లాస్య అనే బాలిక ఆడుకుంటూ లిఫ్టు లో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు వెంటనే బాలికన�
గురువారం(సెప్టెంబర్-8,2019)నుంచి జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తియేయనున్నారు. రెండు నెలలకు పైగా కశ్మీర్ లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. కశ్మీర్ను �
నాగార్జునసాగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్లోని 22 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.