likely

    మహా తుఫాన్ బీభత్సం : తమిళనాడు, కర్నాటక, కేరళలో భారీ వర్షాలు

    November 1, 2019 / 11:10 AM IST

    భారీ వర్షాలతో మహా తుఫాన్‌తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్

    ఏపీకి మహా తుపాన్ గండం : 24 గంటల్లో భారీ వర్షాలు

    October 31, 2019 / 01:15 PM IST

    రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో భారీ వర్షాలు నమోవుతన్నాయి. క్యార్ తుపాన్ బీభత్సం సృష్టిస్తుంటే..మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి

    పార్టీ మారుతారా : సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ

    October 25, 2019 / 06:45 AM IST

    టీడీపీకి మరో షాక్ తగులబోతుందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత వల్లభనేని వంశీ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శుక్రవారం గుంటూర

    బీ అలర్ట్ : రెండు రోజులు భారీ వర్షాలు

    September 18, 2019 / 02:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. నల్గొండలో కుంభవృష్టి, హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం పడింది. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం, సెప్టెంబర్ 19వ తేదీ గురువారం కూడా అతి భారీ వర్షాలు పడుతాయని

    పెరగనున్న పెట్రోల్,డీజిల్ ధరలు

    September 16, 2019 / 11:25 AM IST

    రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్‌ కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీని  కారణంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రూ

    జనసేనలోకి వంగవీటి! : పవన్‌తో భేటీ

    September 5, 2019 / 01:56 PM IST

    టీడీపీ నేత వంగవీటి రాధా..మలికిపురంకు చేరుకున్నారు. మండలంలోని దిండి రిసార్ట్స్‌‌లో పవన్‌ను కలిసేందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే రిసార్ట్స్‌లో 2019, సెప్టెంబర్ 05వ తేదీ గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సం�

    ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యం?

    May 1, 2019 / 06:34 AM IST

    తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏపీపైనా పడింది. ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ఇంటర్ బోర్డు. దీనికి కారణం.. తెలంగాణలో రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఉండటమే. 20వేల మంది తెలంగాణ స్టూడెంట్స్.. ఏపీ ఎంసెట్ రాశారు. వారికి ఇ�

10TV Telugu News