Home » liquor case
"అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. చంద్రబాబుపై ఉన్న కేసులను కూటమి ప్రభుత్వం మూసివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం" అని అన్నారు.
మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లినట్లు ..
ఢిల్లీ, లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఆగష్టు 12 సుప్రీంకోర్టు విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఎమ్మెల్సీ కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Chandrababu Bail Plea : షాప్ అనుమతులు, లైసెన్స్ ల విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన వాదనలు వినిపించారు.
సిసోడియాను మధ్యాహ్నం 2గంటల సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. అయితే, ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ నిరసనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఆప్ శ్రేణుల నిరసనలు తీవ్రతరం అయితే
కల్తీ మద్యం తాగిన కారణంగా ఛప్రా, సివాన్, బెగుసరాయ్ లో 51 మంది మరణించారని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఉంది. మద్యం తాగి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వదని అన్నారు.
మధ్యప్రదేశ్ హై కోర్టు లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. ఆల్కహాల్ అక్రమంగా సప్లై చేస్తున్నందుకు పట్టుబడ్డ వారికి కొత్త రకమైన శిక్ష విధించింది. ఐదు లీటర్ల శానిటైజర్తో పాటు స్థానిక జిల్లా ఆసుపత్రులు ఒక్కొక్క దానిక�