Home » Liquor Scam Case
గతంలో తనకు జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారో స్పష్టత లేదని..
అక్టోబర్ 18న పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ఆ తరువాతే మహిళ ఈడీ కార్యాలయ విచారణ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం చెప్పింది.
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతని చేతిలో 18 శాఖలు ఉన్నాయి. కీలకమైన శాఖల నిర్వహణ సిసోడియా పర్యవేక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కస్టడీ