-
Home » LOC
LOC
భారత్ను మళ్లీ కవ్విస్తున్న పాకిస్తాన్..! డ్రోన్లను ఎందుకు పంపుతోంది.. ఈ చొరబాట్ల వెనుక ఉద్దేశ్యం ఏంటి..
జనవరి 9న సాంబా జిల్లాలో పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 బుల్లెట్లు, ఒక గ్రెనేడ్ను పడవేసినట్లు అనుమానిస్తున్నారు.
మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్.. వరుసగా రెండోరోజు దాడికి యత్నం, డ్రోన్లను కూల్చేసిన భారత ఆర్మీ
ఎల్ వోసీ వెంబడి వార్ సైరన్ ను మోగించింది ఇండియన్ ఆర్మీ.
పాకిస్తాన్ బరితెగింపు.. క్షిపణి ప్రయోగంతో కవ్వింపు చర్యలు..
కాల్పుల ద్వారా కవ్వింపు చర్యలపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్ అధికారులతో హాట్ లైన్లో మాట్లాడారు.
భారత్ లక్ష్యంగా ఎల్వోసీ వెంట పాక్ ఆర్మీ బ్రిగేడ్ల మోహరింపు.. ఉగ్రవాదులతో ఈ బ్రిగేడ్లు ఏం చేయిస్తాయో.. వాటి చరిత్ర ఏంటో తెలుసా?
ఈ బ్రిగేడ్ సైన్యానికి బదులుగా ఉగ్రవాదులను వాడుతూ దాడులు చేయిస్తుంటుంది.
LOCలో జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. దేశ భధ్రత కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టే ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకల్ని జరుపుకోనున్నారు.
Forest Fire: ఎల్వోసీ వద్ద కార్చిచ్చు.. పేలుతున్న ల్యాండ్మైన్లు
నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్లోకి చొచ్చుకు వచ్చింది.
Pak Boy in India: ఎల్వోసీ ధాటి భారత్ లోకి వచ్చిన పాక్ బాలుడు, వెనక్కు పంపించాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు
పొరపాటుగా నియంత్రణ రేఖను ధాటి భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బాలుడిని తిరిగి అప్పగించాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు
PM Modi : జమ్మూకశ్మీర్ కు మోదీ!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం(నవంబర్-4,2021) జమ్మూకశ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన
Narcotics : బోర్డర్ లో రూ.25కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.
Pakistan Air Force : శ్రీనగర్ కి 100 కి.మీ దూరంలో 2 పాక్ ఎయిర్ బేస్ లు
భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న తన రెండు ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ పునరుద్ధరించింది.