Home » LOC
ఎల్ వోసీ వెంబడి వార్ సైరన్ ను మోగించింది ఇండియన్ ఆర్మీ.
కాల్పుల ద్వారా కవ్వింపు చర్యలపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్ అధికారులతో హాట్ లైన్లో మాట్లాడారు.
ఈ బ్రిగేడ్ సైన్యానికి బదులుగా ఉగ్రవాదులను వాడుతూ దాడులు చేయిస్తుంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. దేశ భధ్రత కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టే ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకల్ని జరుపుకోనున్నారు.
నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్లోకి చొచ్చుకు వచ్చింది.
పొరపాటుగా నియంత్రణ రేఖను ధాటి భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బాలుడిని తిరిగి అప్పగించాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం(నవంబర్-4,2021) జమ్మూకశ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన
సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.
భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న తన రెండు ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ పునరుద్ధరించింది.
జమ్మూ కశ్మీర్లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్ప్యాడ్ల దగ్గర దాదాపు 140 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు.