Home » LOCKDOWN
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ఇంటి నుంచి ఎక్కువ రోజులు పనిచేయడంతో అనేక సామాజిక, మానసిక ప్రభావాలతో కలిగి ఉంటుంది. కానీ, మీ జీవితాంతం మీరు ఇష్టపడే వారితో లైంగిక సుఖాన్ని ఆస్వాదించాలంటే ఇంతకంటే సర
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్త�
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో శానిటైజేషన్ వర్కర్లు(పారిశుధ్య కార్మికులు) కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ హర్యానాలోని అంబాలా న
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�
తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్
తపాలా శాఖ తమ జీవిత బీమా పాలసీదారులకు శుభవార్త వినిపించింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల గడువును పొడిగించింది. 3 నెలల
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరి కొన్ని రోజులు అంటే ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్ పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 11న ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా దేశం, రాష్ట్రం ఆర్థ�
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు లేకపోతే..దశల వారీగా ఎత్తివేస్తామని ప్రకటించారు. ఇందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధాన మంత్రితో జరిగిన వీడియో క�