Home » LOCKDOWN
యావత్ భారతమంతా 21రోజుల లాక్ డౌన్ లో భాగంగా ఇళ్లకే పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ తగ్గు ముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ సమయాన్ని పొడిగించాలని భావించాయి రాష్ట్రాలు. ఈ మేరకు ప్రధానితో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన సీఎంలు కూడా తమ అ�
కరోనా మహమ్మారీ ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలై పోయాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి మూడు నెలలుగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ఈ భయంకరమైన వ్యాధికి మందులు లేకపోవడంతో అందరిలో భయం నెలకొంటోంది. కొన్ని దేశాల్ల�
లాక్డౌన్ పుణ్యమా అని కొద్ది రోజులుగా ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నాం. ఇన్నాళ్లు పట్టించుకోని మొబైల్ డేటా స్పీడ్, వైఫై స్పీడ్ తగ్గిపోవడం కళ్లారా చూస్తున్నాం. మన సిటీలో మాత్రమే కాదు.. దేశమంతా అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వే భారత�
లాక్డౌన్ సమయంలో ఇలాంటి పనులు చెయ్యొచ్చా అంటూ సోనమ్ కపూర్పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ.
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తన మూడేళ్ల బిడ్డ ఎదుటే తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. ఆ కాల్ తో మొత్తం 107కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలో నుంచి బయటకుపోకుండా ఉండి మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారని
పత్రికల్లో, మీడియాలో తన తల్లి గురించి వచ్చిన కథనాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
పోలీస్ కానిస్టేబుల్ లాఠీ లాక్కొని అతణ్నే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన బెంగళూరు-మైసూర్ రోడ్ పై జరిగింది. రాత్రి 10.. 10న్నర సమయంలో కొలూరు చెక్ పోస్ట్ వద్దకు ఓ వాహనం వచ్చి ఆగింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్(25) అతని వద్దకు వెళ్లి దేశ�
రెడ్ జోన్ లకు లాక్ డౌన్ పరిమితం చేయ్యాలని..ఇది తన అభిప్రాయమని సీఎం జగన్ వెల్లడించారు. పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా ర�
కరోనాపై పోరుకి శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి తనవంతు సాయమందించడానికి ముందుకొచ్చిన నటుడు సోనూ సూద్..
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని భారత ప్రధాన మంత్రి మోడీని..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రైతులు, అనుబంధ రంగాలకు లాక్ డౌన్ లో సడలింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..కేంద్రం ఆదుకోవాలని