Home » LOCKDOWN
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారనేది వాస్తవమే. కానీ, ఏ ప్రాంతంలో ఉన్నామనే అప్రమత్తత కూడా లేకపోతే ఎట్లా. లాక్డౌన్ ఉల్లంఘించకుండా అడ్డుకునే క్రమంలో తమిళనాడు పోలీసులు.. రాష్ట్రం దాటేసిన సంగత�
కరోనా..మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. చైనా నుంచి వచ్చినఈ రాకాసి…భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. వేలాది కేసులు నమోదవుతుండడం, వందకు పైగానే మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కు మందు లేదని, కేవలం సామాజిక దూరం (సోషల్ డిస్ట�
కరోనావైరస్ నుంచి పంజాబ్ రైతులకు తాత్కాలిక విముక్తి కల్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా రైతులకు లాక్ డౌన్ నుంచి ఉపశమనం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోతకు వచ్చిన 185 లక్�
కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..
కరోనా మహమ్మారీ కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ ఫోర్ డేస్ తో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనబోతోంది ? లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేక పాక్షికంగా సడలిస్తారా ? కొన్ని ఆంక్షల నడుమ లాక్ డౌన్ విధిస్తారా ? ఇలాంటి ఎన్నో ప�
లాక్డౌన్ విజయవంతం కావడానికి పోలీసులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు..
లాక్డౌన్ ప్రభావం.. ముందుగా, భారీగా పడిన పరిశ్రమ ఏవియేషన్. ఎయిర్ లైన్స్ ద్వారా రాకపోకలు నిలిపేసి విదేశాల నుంచి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించి ఇండియా. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్చి 25నుంచి ఏప్రిల్ 14వరకూ 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రక�
కరోనాపై పోరాటానికి డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన కూతురు, కొడుకుతో కలిసి షార్ట్ ఫిల్మ్ రూపొందించారు..
సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పినందుకు నటుడు రియాజ్ ఖాన్పై దాడి చేశారు..
ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్నారు. కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన మోడీ.. పొడిగింపుపై ఆలోచించాలని సూచించారు. మరోసారి వారందరిని కలిసి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మంగళవారం�