Home » LOCKDOWN
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. అంతేకాదు సోషల్ డిస్టేన్స్ మస్ట్. కానీ కొన్ని చోట్ల జనాలు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్-14తో ముగియనున్న సమయంలో,కరోనా కేసుల పెరుగుదల ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వ�
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్
దివంగత నటి మనోరమ కొడుకు భూపతి అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగడం కలకలం రేపింది. చెన్నైలోని స్థానిక టీనగర్లోని నీలకంఠం మెహతా వీధిలో భూపతి కుటుంబ
లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నవారికి మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా, ఫిట్నెస్పై కోసం యోగ, జిమ్చేస్తూ ఫిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ లాక్డ�
మంగళవారం ఒక్కరోజే 20కొత్త కరోనా కేసులు నమోదవడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ ఇవాళ(ఏప్రిల్-8,2020)ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99కరోనా కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో కొవిడ్-19 సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల నమోదు తీవ్రతను బట్టి లాక్ డౌన్ మరిన్నిరోజులు పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతల వీడియో కాన్�
భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భం