Home » LOCKDOWN
ఇంగ్లాండ్లోని ఉల్కన్లో సిద్దార్థ్ ముర్కుంబీ(23) మార్కెటింగ్ కోర్సు చేస్తున్నాడు. మార్చి 15నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఇటీవల నది ఒడ్డున అతని మృతదేహం కనిపించడంతో పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. పూణెలో ఇరుక్కున్న �
కరోనా వ్యాప్తి అడ్డుకోవడానికి లాక్డౌన్ అమలు చేస్తున్నా అడ్డదారుల్లో తిరిగేస్తున్నారు. దొరికితే అడ్డమైన కారణాలు చెప్పి బయటపడాలనుకుని పోలీసుల చేతిలో బుక్కయిపోతున్నారు. ఇదిలా ఉంటే, నేరుగా స్టేషన్ కు వెళ్లి తనకు బాయ్ఫ్రెండ్ను చూడాలని ఉం�
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్న సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి జల్సాలు చేసి తనని తానే నిందించుకున్నారు. ఆయనతో పాటు ఓ స్టార్ రగ్బీ ప్లేయర్ కూడా తాను చేసిన పనిని తప్పని ఒప్పుకున్నాడు. ఐసోలేషన్ పీరియడ్లోన�
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే
తిరుమల వాసులను కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లాక్డౌన్ కారణంగా తిరుమలలోని స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమలలోని బాలాజీనగర్, ఉద్యోగుల క్వార్టర్స్, ఆర్ అండ్ బీ సెంటర్తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 6వేల మంది న
కరోనా మహమ్మారిపై భారతదేశం యుద్ధమే చేస్తోంది. అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లాంటి అగ్ర దేశాలు కరోనా రాకాసితో అల్లాడుతుంటే.. భారత్లో ఆ పరిస్థితి లేదు. లాక్డౌన్ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్ కరోనా అనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్�
లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Work from home అని చెప్తుంటారు కానీ, ఇంట్లో ఉంటే ఎలా పనిచేస్తారో సోషల్ మీడియాల్లో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. వీటిపై ఆనంద్ మహీంద్రా కూడా ట్వీట్ చేయడం విశేషం. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన ఓ ఫొటోను ట్వీట్ చేస్తూ ఇది ఎక్స్పెక్టేషన్.. ఇది రియాలిటీ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సోమవారం బంపరాఫర్ అనౌన్స్ చేసింది. 15రోజుల పాటు నిర్వహించే కోర్సుకు డిజిటల్ సర్టిఫికేషన్ సైతం ఇవ్వనుంది. కెరీర్ ఎడ్జ్ అనే సర్టిఫికేషన్ కోర్సుకు స్టూడెంట్లు, ఉద్యోగులు అందరూ అర్హులేనని ప్రకటించింది. లాక్ డౌన్ టైం�
ప్రధాని మోడీ మరోసారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా క్యాబినెట్ తో భేటీ అయ్యారు. కొవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్ డౌన్ ఎత్తేయడానికి మంత్రులతో ఈ మీటింగ్ నిర్వహించారు. డిఫెన్స్ మినిష్టర్ రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సీనియర