LOCKDOWN

    ఇంగ్లాండ్‌లో కొడుకు మృతి.. పూణెలో చిక్కుకుపోయిన పేరెంట్స్

    April 7, 2020 / 09:20 AM IST

    ఇంగ్లాండ్‌లోని ఉల్కన్‌లో సిద్దార్థ్ ముర్కుంబీ(23) మార్కెటింగ్ కోర్సు చేస్తున్నాడు. మార్చి 15నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఇటీవల నది ఒడ్డున అతని మృతదేహం కనిపించడంతో పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. పూణెలో ఇరుక్కున్న �

    పోలీసులకు రిక్వెస్ట్: లవర్‌ను కలవాలి.. పర్మిషన్ ఇవ్వండి

    April 7, 2020 / 06:51 AM IST

    కరోనా వ్యాప్తి అడ్డుకోవడానికి లాక్‌డౌన్ అమలు చేస్తున్నా అడ్డదారుల్లో తిరిగేస్తున్నారు. దొరికితే అడ్డమైన కారణాలు చెప్పి బయటపడాలనుకుని పోలీసుల చేతిలో బుక్కయిపోతున్నారు. ఇదిలా ఉంటే, నేరుగా స్టేషన్ కు వెళ్లి తనకు బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉం�

    నేనొక Idiot , లాక్‌డౌన్‌ను ఉల్లంఘించా: న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి. పదవి ఊడాల్సిందేకాని, కరోనా రక్షించింది.

    April 7, 2020 / 06:23 AM IST

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి జల్సాలు చేసి తనని తానే నిందించుకున్నారు. ఆయనతో పాటు ఓ స్టార్ రగ్బీ ప్లేయర్ కూడా తాను చేసిన పనిని తప్పని ఒప్పుకున్నాడు. ఐసోలేషన్ పీరియడ్‌లోన�

    ఇండియాను వదలని కరోనా : 4 వేల 281 కేసులు..24 గంటల్లో 32 మంది మృతి

    April 7, 2020 / 02:56 AM IST

    ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే

    తిరుమలలో లాక్ డౌన్ : ఆదుకోరూ..స్థానికుల మొర

    April 7, 2020 / 02:52 AM IST

    తిరుమల వాసులను కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా తిరుమలలోని స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమలలోని బాలాజీనగర్‌, ఉద్యోగుల క్వార్టర్స్‌, ఆర్‌ అండ్‌ బీ సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 6వేల మంది న

    లాక్ డౌన్ కొనసాగించాల్సిందే – బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)

    April 7, 2020 / 01:59 AM IST

    కరోనా మహమ్మారిపై భారతదేశం యుద్ధమే చేస్తోంది. అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, స్పెయిన్‌లాంటి అగ్ర దేశాలు కరోనా రాకాసితో అల్లాడుతుంటే.. భారత్‌లో ఆ పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్‌ కరోనా అనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్�

    ఆ తల్లులకు పాదపూజ చేస్తా : సీఎం కేసీఆర్

    April 6, 2020 / 06:30 PM IST

    లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

    షర్ట్ కింద లుంగీ కట్టుకుంటా: ఆనంద్ మహీంద్రా

    April 6, 2020 / 04:19 PM IST

    Work from home అని చెప్తుంటారు కానీ, ఇంట్లో ఉంటే ఎలా పనిచేస్తారో సోషల్ మీడియాల్లో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. వీటిపై ఆనంద్ మహీంద్రా కూడా ట్వీట్ చేయడం విశేషం. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన ఓ ఫొటోను ట్వీట్ చేస్తూ ఇది ఎక్స్‌పెక్టేషన్.. ఇది రియాలిటీ

    TCS బంపరాఫర్: Lockdown టైంలో ఫ్రీ కోర్సు

    April 6, 2020 / 03:34 PM IST

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సోమవారం బంపరాఫర్ అనౌన్స్ చేసింది. 15రోజుల పాటు నిర్వహించే కోర్సుకు డిజిటల్ సర్టిఫికేషన్ సైతం ఇవ్వనుంది. కెరీర్ ఎడ్జ్ అనే సర్టిఫికేషన్ కోర్సుకు స్టూడెంట్లు, ఉద్యోగులు అందరూ అర్హులేనని ప్రకటించింది. లాక్ డౌన్ టైం�

    మరోసారి క్యాబినెట్‌తో మోడీ భేటీ.. 10 నిర్ణయాలతో రండి

    April 6, 2020 / 01:30 PM IST

    ప్రధాని మోడీ మరోసారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా క్యాబినెట్ తో భేటీ అయ్యారు. కొవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్ డౌన్ ఎత్తేయడానికి మంత్రులతో ఈ మీటింగ్ నిర్వహించారు. డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సీనియర

10TV Telugu News