Home » LOCKDOWN
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతుంది. కొందరేమో దీనిని పొడిగిస్తారంటూ ప్రచారం కూడా మొదలెట్టేశారు. సాక్ష్యాత్తు ప్రధాని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ పెట్టి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం క్యాబినె�
దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్డౌన్పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రయల్ లాక్డౌన్గా మార్చి 22న జనతా కర్ఫ్యూను నిర్వహించారు. తొలి లాక్డౌన్ను ఏప్రిల్ 14వరకు నిర్వహించి, ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఏప్రిల్ 2
అవును లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిపోయింది. ఎన్నో పరిశ్రమలు, సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలు క్లోజ్ కావడంతో ఉద్యోగుల పాలిట శాపంగా మారిపోయింది. తాము కన్న కలలు నెరవేరవా అనే సందిగ్ధంలో పడిపోయారు. యావత్ ప్రపంచాన్ని దెబ్బతీస్తున్న కరో
కరోనా రాకాసి వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. భారతదేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వైరస్ ప్రవేశించిన రోజుల్లో వివాహ శుభఘడియలు కొనసాగుతున్నాయి. ఆంక్షల నడుమ కొన్ని పెళ్లిళ్లు జరిగాయి. వైరస్ మరింత విజృంభిస్తుండడంతో ఆంక్�
ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్
లాక్ డౌన్ అయితే ఏంటీ ? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది బర్త్ డే..ఏం వేడుకలు చేసుకోవద్దా ? పేదలకు సహాయం చేయవద్దా ? అనుకున్నారో ఏమో..మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే. దేశం యావత్తు లాక్ డౌన్ లో కొనసాగుతుండగానే ఆయన వందల మంది పేదలకు నిత్యావసర సరుకులు �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన భారత దేశంలోనూ లాక్ డౌన్ విధించారు. చాలా స్ట్రిక్ట్ గా
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రధాని పిలుపుకు స్పందించిన సెలబ్రిటీలు.. దీపాలతో సందడి..
ఉపాసన తీసుకున్న మంచి నిర్ణయానికి థ్యాంక్స్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి..