Home » LOCKDOWN
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ మహమ్మారి నివారించే వ్యాప్తిలో భాగంగా దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మరికెందుకు ఆలస్యం అ�
ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా
లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర
ప్రపంచమంతా ఇళ్లల్లోనే ఉండిపోతుంది. కరోనా ధాటికి అత్యవసరమైతే తప్ప రోడ్ల మీద మనుషులే కనిపించడం లేదు. ఇక సినిమా థియేటర్లు, పార్కులు అయితే చెప్పే పనేలేదు. రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా బహిరంగ ప్రదేశాల్లో, గుంపులుగా మనుషులు కనిపించ
కొవిడ్-19 భయంతో కన్నతల్లి శవాన్ని కూడా తమకు సంబంధం లేదని వదిలేశారు. 69ఏళ్ల మహిళ ఆదివారం సాయంత్రం ఇన్ఫెక్షన్ సోకి లూధియానాలోని ఫోర్టిస్ హాస్పిటల్ లో కన్నుమూసింది ఫ్యామిలీ ఆ శవం దగ్గరకు రాకపోవడమే కాదు.. ప్రభుత్వం నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో �
కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడింది. నిరుద్యోగుల శాతం 23.4 శాతానికి పెరిగేలా చేసింది. భారత ఆర్థిక వ్యవస్థపై రెండు వారాల పాటు సర్వే చేసిన రిపోర్ట్ లో వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 5 సోమవారం వరకూ నిర్వహించిన సర్వేలో మార్చిలో 8.4శాతం ఉన్�
అంతా ఆగమాగం. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు. కరోనా రాకాసి మూలంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచ దేశాలను చుట్టేసింది. వేల సంఖ్యలో చనిపోయారు. వైరస్ కు విరుగుడు లేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. భారతదేశంలోక�
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు తనకు నటన అంటే చాలా ఇష్టం అని మనకి తెలిసిన విషయం. కానీ, తనకు నటనతో పాటు బెల్లీ డాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని ఇప్పుడే తెలిసింది. ఈ �
వీధి కుక్కలకు ఆహారమందించి మంచి మనసు చాటుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..
లాక్డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి స్టార్స్ అంతా కలిసి ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ ఫిల్మ్లో నటించారు..