Home » LOCKDOWN
పెళ్లంటే ఓ సందడి.. సకుటుంబ సపరివార సమేతంగా.. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, ఆ తంతే గొప్పగా ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశమంతా కూడా కరోనా దెబ్బకు పెళ్లిళ్లు ఆగిపోయాయి. అయితే కొందరు కరోనా సమయంలో కూడా వారి కార్యక్రమాలు ఆపుకోట్లేదు. �
లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారత దేశంలో కూడా కరోనా కలవర పెడుతోంది. లాక్ డౌన్ తో వైరస్ నివారణ కాదని..అది కరోనాను అరికట్టలేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటాపాటి పుల్లారావు తెలిపారు.
కరోనా రిలీఫ్కు భారీ విరాళం ప్రకటించిన రాఘవ లారెన్స్..
టాలీవుడ్పై లాక్డౌన్ ఎఫెక్ట్ ఎంత వరకు?.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత సురేష్ బాబు స్పందన..
కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 100 మంది ఆర్టిస్టులకు ‘డిగ్రీ కాలేజ్’ హీరో వరుణ్ నిత్యావసర వస్తువులు అందించారు..
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే… కొంతమంది పోకిరీలు పనీ పాటా లేకుండా రోడ్లపై కి వచ్చి ద్విచక్ర వాహానాలతో స్వైర విహారం చేయటం మొదలెట్టారు. గత రెండు వారాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి బీహ
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన
లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీ�
లాక్డౌన్ కారణంగా మద్యం లభించకపోవడంతో దివంగత నటి మనోరమ కూమారుడు నిద్ర మాత్రలు మింగాడు..