Home » LOCKDOWN
నాలుగు సంవత్సరాల వయస్సున్న క్యాన్సర్ పేషెంట్ కు మందులివ్వడానికి కేరళలో మందులు అమ్మేవ్యక్తి 150కిలోమీటర్లు ప్రయాణించాడు. కేరళలోని తిరువనంతపురం రీజనల్ క్యాన్సర్ సెంటర్లో కీమో థెరఫీ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది పేషెంట్. ఇటీవల లాక్డౌన్ కారణంగ�
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీట్ అయ్యారు. ఇందులో భాగంగా కాటన్ టవల్ ను మాస్క్ లా ధరించి చర్చలో పాల్గొన్నారు. దేశంలోని 7వేల 400మందికి ఇన్ఫెక్షన్ సోకిన కరోనా 239మందిని పొట్టనబ�
కరోనాను అడ్డుకోవడానికి లాక్డౌన్ పాటిస్తున్నారు. రోజుల తరబడి ఇంట్లోనే. ఇదే అసలు సమస్యగా మారింది. భర్త కొడుతున్నాడంటూ చాలామంది మహిళలు రిపోర్ట్ చేస్తున్నారు. గృహహింస కేసులు పెరుగుతుండటంతో జాతీయ మహిళా కమిషన్ ఓ వాట్సాప్ నెంబర్ను మహిళల కో
తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. రోజూ కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అయితే మర్కజ్ లింకులతో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ సభల కనెక్షన్స్తో రాష్ట్రంలో రోజూ 40కిపైగా నమోదైన కేసులు గత రెండో రోజులుగా 20�
భయాందోళనతో భారతీయులు లాక్డౌన్కు ముందు, రెండువారాల్లో 84,461 కోట్ల రూపాయల నగదును విత్డ్రా చేశారు.
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామ్ గోపాల్ వర్మ విన్నపం..
కరోనాపై ప్రముఖ కమెడియన్ జానీ లెవర్, రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి..
ఫామ్హౌస్లో గడ్డి రుచి చూసిన సల్మాన్ ఖాన్.. హ్యాకింగ్కి గురైన అనుపమ పరమేశ్వరన్ ఫేస్బుక్ అకౌంట్..
ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ను పొడిగిస్తారా.. ఎత్తేస్తారా అనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్డౌన్పై క్లారిటీ రావాలంటే ఆదివారం సాయంత్రం వరకూ ఆగాల్సిందే. రెండోసారి ముఖ్యమంత్రులు అందరితో శ�
నెలఖరువరకు మీరు ఇంట్లోనే. మోడీ తేల్చేశారు. ఇంకా మూడువారాలు. ఖాళీగా ఉండటంకూడా కష్టమేనని ఇప్పుడు చాలామందికి అర్ధమవుతూనే ఉంది. లేవడం, కూర్చోవడ, టీవీచూడటం...మొబైల్...మళ్లీ బెడ్ ఎక్కడం.