Home » LOCKDOWN
ప్రధాని మోడీ లాక్డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో లాక్డౌన్ ను ఏప్రిల్ 30వరకూ పొడిగించేశాయి. వీటితో పాటుగా రంగంలోకి దిగిన కేంద్ర 21రోజుల లాక్డౌన్కు మరో రెండు వారాలతో పాటు ఇంకో 2రోజులు జోడించింది. మే 3వరకూ లాక్డౌన్ పొడిగిస
భారతీయులంతా COVID 19పై ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా.. పనిచేస్తున్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. లాక్డౌన్ను మే3 వరకూ పొడిగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశపౌరులను పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ కరోనాపై పోరాడటంలో మంచి శ్రద్ధ కనబరుస్�
ఢిల్లీలో ఉదయం నుంచే బ్యాగులు, కంటైనర్లు, బ్యాగులు రోడ్ల మీద నిలువుగా దర్శనమిస్తాయి. కారణం.. సోషల్ డిస్టెన్స్ కదా.. అందుకే అవి పెట్టి వైరస్ రాకుండా జాగ్రత్తపడుతున్నారనుకోవద్దు. ప్రభుత్వం పెట్టే భోజనం ఉదయం 6నుంచే పడిగాపులు కాసి ఎండకు తట్టుకో�
ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను మే 3వ తదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని ప్రకటించారు ప్రధాని మోడీ. ఈ లాక్డౌన్ వల్లే �
దేశ ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసునని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని, లాక్ డౌన్ కష్టాలు తట్టుకుంటూ.. కరోనాపై పోరాటంలో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం అని అన్నారు ప్రధాని మ�
దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్డౌన్ 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ముగియనుంది. అయితే ఈ లాక్డౌన్ను కొనసాగిస్తారా.. లేక ఎత్తివేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం పది గంటలకు �
కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, ముందుగానే మేల్కొన్న భారత్..21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షట్ డౌన్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. విమాన సర్వ�
87 మంది సినిమా జర్నలిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు ఐదువేలు చేయూత..
లాక్డౌన్ సేవకులకు పాయసం పంపిణీ చేసిన కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి..