Home » Lok Sabha Election 2024
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మొదటి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
రాహుల్ గాంధీ ప్రజలకోసం పోరాడే ఫైటర్. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం అభ్యర్థి విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు.. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు.
గోమాస శ్రీనివాస్ యాక్టివ్ గా లేడని, క్యాడర్ ను కలుపుకొని పోవడం లేదని, పార్టీ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మినహా సొంత కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని అధిష్టానంకు రిపోర్ట్ వెళ్లింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటూ రాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ,
అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యం కలవరపెడుతుండగా, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా... ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిపోయింది. ఇక ఈ రెండు పార్టీలను వెనక్కి నెట�
రాష్ట్రంలోని 17పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో పాగావేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ..
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది