Home » Lok Sabha Election 2024
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
ఢిల్లీలో ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. జాతీయ ఉపాధిహామీ కూలీ 400కు పెంచుతాం. దేశంలో ఉన్న 90శాతం పేదల తలరాతలు మారుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో ఏపీలోని ధర్మవరానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
ఐదేళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానికి అమేథీ పెట్టని కోటగా ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ సీటును..
Rahul Gandhi: ఇందులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా..
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈసారి జరుగుతున్న సార్వత్రిక సమరంలో అయితే గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.
భువనగిరి నియోజకవర్గం బీజేపీలో గ్రూప్ వార్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది
వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు.