Home » Lok Sabha Election 2024
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై చిరంజీవి స్పందించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆమె తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో షాద్ నగర్ పట్టణంలో
ఇవాళ ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ సభలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనున్నాయి. గంట తేడాతో పీఎం, సీఎంల బహిరంగ సభలు జరగనుండటంతో ..
జగన్ సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న సభల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ నేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. పదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.
నా 20ఏళ్ల రాజకీయంలో ఇంతగా పొల్యూట్ అయిన రాజకీయాలను చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తన ఇంకా మారలేదని ఈటల రాజేందర్ అన్నారు.
లక్కీ డీప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది. అధికారం, అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ కుటుంబానికి చెప్పినట్లుగా మీకుకూడా ప్రజలే బుద్ధి చెప్తారు.