Home » Lok Sabha Election 2024
స్మార్ట్ సిటీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేంద్రం నిజామాబాద్ కు ఆ హోదా ఇవ్వకపోవడం దారుణం . రానున్నరోజుల్లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవన్ రెడ్డి అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు తిరిగి హైదరాబాద్ కు పయణమయ్యారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహన రద్దీ ఏర్పడింది.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం వారణాసిలో ఆరు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు. ప్రధాని మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో మహేష్ బాబు , ఆయన భార్య నమ్రత లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.
రైతుబంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదని చెప్పారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులను కేంద్రాల వద్దకు రానివ్వకుండా వైసీపీ శ్రేణులు
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న102 యేళ్ల పెద్దమ్మ.