Home » Lok Sabha elections 2024
BRS: ముఖ్యనేతలే కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ నేతలు వలసల బాట పట్టడం..
చెన్నైలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను 10 రూపాయల నుంచి 15కు పెంచింది ఈసీ.
మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్ గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.
స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
మోదీపై యుగతులసి శివకుమార్ పోటీ!
మూడు పార్టీల ఆదివాసీ అభ్యర్థులకు పోటీగా.. తమ వర్గానికి చెందిన నేతను నాలుగో అభ్యర్థిగా బరిలోకి దించాలని లంబాడా నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లాన్లో భాగంగా వచ్చిన ఐటీ నోటీసులకు భయపడేది లేదంటున్న కాంగ్రెస్, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ వసూలు చేసిన 8 వేలా 2 వందల కోట్లు మాటేంటని ప్రశ్నిస్తోంది.
BRS: పార్టీ మీద అవినీతి, ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని కారణం చెప్తూ కాంగ్రెస్ గూటికి..
స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది.