Home » Lok Sabha elections 2024
ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.
40ఏళ్లలో కేవలం రెండుసార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? లేక వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
లబ్ధిదారుల్లో కొందరికి ఇంటివద్దకే పెన్షన్ నగదు పంపిణీ జరుగుతుంది. మిగిలిన వారు..
బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
కేసీఆర్ పాపాలకే ఈ కరువు. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుంది.
KTR: రేవంత్ రెడ్డి, బీజేపీ మల్కాజ్ గిరికి చేసింది గుండుసున్నా అని కేటీఆర్ అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో గెలుపుకోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్.
Congress: కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తారు.
చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఇవ్వలేదు.
మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉండి.. కాస్త ప్రజాబలం ఉన్న నేతలు కాంగ్రెస్ ఆకర్ష్లో ఉన్నారని టాక్. ఎప్పటికి పార్టీని వీడరని పేరున్న నేతలు ఆకర్ష్ షోతో.. రేవంత్ ఇంట ప్రత్యక్ష్యం అవుతున్నారు.