Home » Lok Sabha elections 2024
అధికారం కోసమో.. అభివృద్ధి పనుల కోసమో పార్టీ మారితే మారొచ్చు. కానీ టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏం పద్దతని ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది.
కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ.. ఆమె బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించారు.
తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?
రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే. ఐదేళ్లు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.
KTR: కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్తో డేంజర్ లేదని, ఏక్నాథ్ షిండే లాంటి వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు కేసులు హస్తం పార్టీని చుట్టుముట్టాయి. వరుస ఐటీ నోటీసులు, అకౌంట్ల ఫ్రీజ్.. ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా ఇబ్బందిపెడుతున్నాయి.
బీసీ నేతలను బరిలోకి దింపిన పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా తలపడుతున్నాయి.
ఎన్డీయేలో చేరేందుకు నిరాకరించడంతో ఆయనను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు.
Rahul Gandhi: అలాగైతే మోదీ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ గెలుస్తుందని చెప్పారు. అదే గనుక జరిగితే..
కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును జనగామ డీసీపీ సీతారాం తన సిబ్బందితో తనిఖీ చేశారు.