Home » Lok Sabha elections 2024
నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది.
కొందరిది అధికారి పక్షమైతే.. మరికొందరిది ప్రతిపక్షం. ప్రశ్నించే గొంతులుగా అపోజిషన్ లీడర్లు ప్రజల్లోకి వెళ్తుంటే.. అభివృద్ధి పేరుతో అధికారంలో ఉన్న నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, వరంగల్ అభ్యర్థిగా పసునూరి దయాకర్..
టీడీపీ అధిష్టానం 11 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవీకి రాజీనామా చేశారు. ఈ నాలుగున్నర ఏళ్లలో తమిళిసై ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. గత ప్రభుత్వంలో ప్రగతిభవన్ వర్సెస్ రాజ్భవన్ అన్నంత రేంజ�
ఆపరేషన్ ఆకర్ష్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓపెన్ చేసిన గేట్ల నుంచి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.
ఎందుకు పార్టీల నేతలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అందరూ పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు?
తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్.
షేక్ పేటలో జరుగుతున్న భూబాగోతాలపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను.