Home » Loksabha 2019
ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో సెంటిమెంట్ రగలిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మోడీ, జగన్, కేసీఆర్లను దొంగల ముఠాతో అభివర్ణించిన చంద్రబాబు… కొందరివాడిగా ఉండనని, అందరివాడిగా ఉంటానని స్పష్టం చే�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సెగ రాజేస్తోంది. 16 సీట్లే లక్ష్యంగా గులాబీ దళం ముందుకు పోతుంటే..ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. TRS అధినేత కొద్ది రోజుల్లో ఎన�
లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకొనే లక్ష్యంతో TRS వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ఇప్పటికే రిలీజ్ చేసింది. సెంటిమెంట్గా భావించే కరీంనగర్ నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. అంతకంటే ముందే టీఆర్ఎస్ వర్కింగ్ ప్�
2019 లోక్సభ ఎన్నికల్లో షాట్ గన్ శత్రుఘ్న సిన్హాకు బీజేపీ మొండి చేయి చూపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. సాహిబ్ నియోజకవర్గం నుండి బీజేపీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు టికెట్ కేటాయించింది. గతంలో ఈ నియోజకవర్గం నుండే
25 పార్లమెంటు స్థానాలకు TDP ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, హిందూపురం, చిత్తూరు 9 స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, కేశినేని న�