Home » Loksabha Election
ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్ గఢ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న పార్టీలు… గెలుపు ఓటములను నిర్ధారించే సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైనా కసరత్తు చేస్తున్నా�
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ.. లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఇక్కడైనా గెలిచి అండగా నిలవాలనుకుంటోంది. ఇందుకోసం అధిష్టానం పెద్దలు