Home » Lord Venkateswara
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశంలోని దేవాలయాల్లో సాధారణమైన విషయం ఏమిటంటే స్వామి, అమ్మవార్లకు అందించే ప్రసాదాలు. ఆలయంలో స్వామికి ప్రత్యేక నైవేద్యం ఉంటుంది. ఒక్కో ఆలయంలో ఒక్కో విధంగా భక్తులకు అందజేసే ప్రసాదం ఉంటుంది.
ప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం శ్రీవారిని 7,510 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు.
నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి పంపిస్తు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. అలా నెల రోజుల వ్యవధిలో షాబ్జి 19మంది సిఫారసు లేఖలు పంపించారని అధికారులు గుర్తించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో...పుష్పయాగానికి ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ వేడుక జరుగనుంది.
ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో పా
గద్వాల సంస్థానం నుండి అందిన ఈ పంచెలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగానూ, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. నిన్న తిరుమలకు వచ్చిన ఎన్వీ రమణ దంపతులకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్