-
Home » Lord Venkateswara
Lord Venkateswara
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైహోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు
July 20, 2026 / 08:50 AM ISTJupally Rameshwar Rao : మైహోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
June 15, 2026 / 08:43 PM ISTతిరుమల(TTD Alert) శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. 25న రథసప్తమి వేడుకలు.. పలు సేవలు, దర్శనాలు రద్దు
January 8, 2026 / 08:22 PM ISTరథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
ముక్కోటి ఏకాదశి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
December 30, 2025 / 09:26 AM ISTటీటీడీలో గత అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు.
తిరుమల భక్తులకు ముఖ్యగమనిక.. మూడు రోజుల పాటు వీళ్లకు మాత్రమే దర్శనం.. వెళ్లే ముందు చెక్ చేసుకోండి..
December 29, 2025 / 07:37 AM ISTప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
Kasibugga temple: భక్తుడు తలుచుకుంటే ఏం చేయగలడో నిరూపించిన కురు వృద్ధుడు.. ఇంత గొప్ప ఆలయ నిర్మాణం వెనుక చరిత్ర ఇదే..
November 1, 2025 / 05:34 PM ISTతన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి? ఏ విగ్రహం పెట్టాలి? శిల్పాలు ఏ విధంగా ఉండాలి? అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుంద…
వేంకటేశ్వర స్వామికి ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు
March 30, 2025 / 02:31 PM ISTఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారతదేశంలో పది ప్రముఖ దేవాలయాల్లో అందించే ప్రత్యేకమైన ప్రసాదాలు ఇవే..
September 21, 2024 / 01:30 PM ISTదేశంలోని దేవాలయాల్లో సాధారణమైన విషయం ఏమిటంటే స్వామి, అమ్మవార్లకు అందించే ప్రసాదాలు. ఆలయంలో స్వామికి ప్రత్యేక నైవేద్యం ఉంటుంది. ఒక్కో ఆలయంలో ఒక్కో విధంగా భక్తులకు అందజేసే ప్రసాదం ఉంటుంది.
Tirumala: టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
July 24, 2024 / 10:33 AM ISTప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
May 22, 2024 / 09:46 AM ISTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు.