Home » Lorry Accident
మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆమడూరులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
Khammam : సిమెంట్ బూడిద లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. అనంతరం బోల్తా పడింది.
గంజాయి రవాణాను అడ్డుకోటానికి పోలీసులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లర్లు గంజాయిని ఏపీనుంచి రాష్ట్రాలు దాటిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గంజాయి రవాణా
తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్ఎస్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.
తమ పరిధిలోకి రాదంటూ… ఓ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను పోలీసులు రెండు గంటల పాటు అక్కడే వదిలేసిన ఘటన విజయవాడ పట్టణంలోని రామవరప్పాడులో చోటుచేసుకుంది. రామవరప్పాడు పైవంతెన వద్ద ఆదివారం(25 ఆగస్ట్ 2019) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి