Home » Lorry Driver
ఏపీలో మరోసారి బ్లేడ్ బ్యాచ్ దాడులకు తెగబడింది. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. ఓ లారీ డ్రైవర్ పై దాడికి తెగబడింది. నిద్రపోతున్న లారీ డ్రైవర్ పై బ్లేడ్ తో దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.5,500 నగదు..సెల్ ఫోన్ లాక్కుని పర�
onions of lorry goes missing : రూ.16 లక్షల విలువైన ఉల్లిగడ్డల లోడుతో బయల్దేరిన లారీ అదృశ్యమైంది. డ్రైవర్ ఆచూకీ కూడా లేదు. ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదని బోరుమన్నాడు. ఉల్లిగడ్డల లోడ్, లారీ అదృశ్యం కావడంతో ఎర్నాకులం మార్కెటుకు చెందిన ఆన్లైన్ హోల్ సేలర్ మర
పటాన్ చెరు దగ్గర వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్ పరారయ్యాడు. మిరపకాయలు అమ్మి లారీలో వెళ్తుండగా వ్యాపారి డబ్బుతో డ్రైవర్ మాయమయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్�
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రజలంతా హడలిపోయి ఇళ్ళకే పరిమితమవుతున్నారు. మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంసారాల్లో గొడవలకు కారణం అవుతోంది. కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి భార్యా భర�
భర్త ఉండగానే ప్రియుడితో తాళి కట్టించుకుంది ఓ ఇల్లాలు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్యకు సహకరించింది. కేసు విచారణలో దొరికిపోయి జైలు పాలయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గొడారిగుంట దుర్గానగర్ లో ఫిబ్రవరి 19న లార�
చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడిని గుర్తించారు. బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్దారించారు. ఆరేళ్ల వర్షితపై లైంగిక దాడి చేసి హత్య చేసినట�
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ బైక్ రైడర్.. లారీ డ్రైవర్ ను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర గొండియా జిల్లాకు చెందిన రహీమ్ లారీ డ్రైవర్. లారీని డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ కు వస్తున్నాడు. మార్గంమధ్యలో మంచిర్యాల �
వాహనాలు నడుపుతూనే డ్రైవర్లు కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో పలువురు డ్రైవర్లు మృతి చెందుతున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు గుండెపోటు కారణంగా ప్రమాదాలు ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంల