loss

    కొనేవాళ్లులేక 6వేల కోళ్లను పూడ్చేశారు

    March 12, 2020 / 09:26 AM IST

    చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా

    కరోనా ఎఫెక్ట్‌తో పతనమైన సెన్సెక్స్… 5 నిమిషాల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది

    February 28, 2020 / 07:28 AM IST

    స్టాక్‌మార్కెట్లకు కరోనా సోకింది. వైరస్‌ విస్తరణ భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. భారతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముదుపరులకు నిమిషాల్లో సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సెన్�

    కాంగ్రెస్ కు కరోనా వైరస్….జైరాం రమేష్

    February 14, 2020 / 09:34 AM IST

    ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని కరోనా వైరస్ తో పోల్చారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్లుగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగిందని జైరాం రమేష్ అన్నారు.  ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్�

    విద్వేష వ్యాఖ్యలే ఢిల్లీలో పార్టీ కొంప ముంచాయి

    February 13, 2020 / 04:29 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమితో హోంమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారంట. బీజేపీ నాయకులు ప్రచార సమయంలో విద్వేష ప్రసంగాలు చేసి ఉండాల్సి కాదంటూ చేతులు కాలిన తర్వాత..ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు �

    ఎల్ఐసీ ఐపీఓ : పాలసీదారులకు లాభమా? నష్టమా?

    February 3, 2020 / 08:24 AM IST

    దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం

    సెలబ్రెటీల వైపు BJP చూపు..పవన్‌ కళ్యాణ్‌తో బలం పెరుగుతుందా

    January 17, 2020 / 06:54 AM IST

    ఏడాది క్రితం వరకూ దేశవ్యాప్తంగా బలంగా కనిపించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం అతి తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతోంద�

    జనవరి 01 వచ్చేస్తోంది..మరి ఇవి చేశారా ? లేకపోతే నష్టమే

    December 28, 2019 / 12:45 PM IST

    కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ న్యూ ఇయర్‌కు వెల్ కం చెబుదాం..ఎలా చెప్పాలి..పార్టీ ఎలా చేసుకోవాలనే దానిపై మాట్లాడుకుంటూ..బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదంతా ఒకే..కానీ మీకు కొన్ని విషయాలు గుర్తు ఉన్నాయా ? అవ�

    ఆర్థిక వృద్ధి మందగమనం…భారత్ కు 2.8లక్షల కోట్ల నష్టం!

    December 26, 2019 / 11:44 AM IST

    కొన్నిరోజులుగా దేశ ఆర్థికవ్యవస్థ పతనం అంచుల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఓ వార్త ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. భారత ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశానికి 2.8లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ఓ అంచనా తెలిపింది.

    జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన మోడీ,షా

    December 23, 2019 / 04:10 PM IST

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాలకు  ప్రతిపక్ష జేఎంఎం,కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో సత్తా చూపి ప్

    ఆర్టీసీ చార్జీల పెంపు తర్వాత మరో షాక్..?

    December 12, 2019 / 02:09 AM IST

    ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో

10TV Telugu News