Home » loss
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ�
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరుతుందా? నష్టం జరుగుతుందా? అనే దానిపై ఎన్నో సందేహాలున్నాయి. వీటన్నింటిని డీకోడ్ చేస్తే.. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 10 వేల 200 రూట్లు ఉన్నా�
దేశంలో టెలికాం కంపెనీలు ఇక ఒకటో రెండో మాత్రమే ఉండబోతున్నాయా …వరసబెట్టి కంపెనీలు వేలకోట్ల రూపాయల నష్టాలు ప్రకటించడమే ఇందుకు కారణం. ఇంతకీ టెలికాం కంపెనీల నష్టాలకు కారణమేంటి? ఈ సందేహాలే ఇప్పుడు కలుగుతున్నాయ్. పరిస్థితి కనుక అనుకూలించకపోతే.
ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కానీ పర్మిట్ ఇచ్చి..బండ్లను తిప్పమని చెబితే..ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని కుమార స్వామి (అద్దె బస్సుల అసోసియేషన్ నేత) వెల్లడించారు. లాస్ వచ్చే పరిస్థితి కని
ఈ ఏడాది ఆగస్టు-5,2019న కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఈ మూడు నెలలో 1,000కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు ఓ ట్రేడ్ బాడీ తెలిపింది. కాశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణం కానందున నష్టాల స�
ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు
ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు
అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో కుదేలవుతోంది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది.
స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం సెన్సెక్స్ భారీగా పతనమైంది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటు ప్రకటించిన అనంతరం మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తాయని అనుకున్నారు. 434 పాయింట్లు నష్టపోయి 37 వేల 673 వద్ద క్లోజ్ అయ్యింది సెన్స�
ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చూపించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుఫాన్పై RTGS అంచనాలు నిజమయ్యాయని తెలిపిన బాబు..ఆర్టీజీఎస్ సమర్థవంతంగా పనిచేసిందని మెచ్చుకున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు అధికార యంత్రాంగం పనిచేస్తోంద