Home » loss
కోట్ల మంది గుండెలు కోరుకున్న గెలుపు.. ఒలింపిక్స్లో సింధు విజయం కోసం భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూడగా.. చివరకు వారి ఆశలు ఆవిరయ్యాయి.
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ టోర్నమెంట్ వాయిదాతో, ప్రసారం మరియు స్పాన్సర్షిప్ ఖర్చుల రూపంలో BCCI రూ .2వేల కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడ�
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
pub game student suicide : పబ్జీ గేమ్ ప్రాణాలు తీస్తోంది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో.. పబ్జీకి అడిక్ట్ అయిన యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లో పబ్జీ గేమ్కు యువత బానిసలు అవుతూ.. కన్నవారికి కాకుండా పోతున్నా�
cricket betting taking youth lives: ఐపీఎల్ ముందు వరకు ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలను బలిగొన్నాయి. ఆటల కోసం అప్పులు చేసి కొందరు…ఆటలాడొద్దని మందలించినందుకు మరికొందరు…ఉసురు తీసుకున్నారు. ఇక ఐపీఎల్ సమయంలో జోరుగా సాగిన బెట్టింగ్లు..మరెందరో జీవితాలను నాశనం �
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా జయించి ఇంటికి తిరిగి వచ
రుచి లేదా వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాల్లో ఒకటి అని తెలిసిందే. కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత చాలామంది అంటే 90శాతం మంది నెల రోజుల్లో రుచి, వాసన శక్తులను తిరిగి పొందగలుగుతున్నారు. కానీ, 10శాతం మంది మాత్రం రుచి లేదా వాసన శక్తిన�
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�
తెలంగాణ రాష్టంరంలో కరోనా లేదని, పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు చెందిన పౌల్ట్రీలో రూ. 10 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. చికెన్
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మ�