Home » losses
ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది.
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.
తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలతో... హైదరాబాద్ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా.? గత లాక్డౌన్ మెట్రోకు ఎలాంటి నష్టాలు తీసుకొచ్చింది..? ఈ నేపథ్యంలో మెట్రో ముందున్న మార్గాలేంటి.?
Visakhapatnam Steel Plant : లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్కు నష్టాలు ఎందుకు వచ్చాయి. ఆ తర్వాత ఎందుకు కోలుకోలేకపోయింది. అసలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు చేతుల్లో పెట్టకుండా సంస్థను బాగు చేయలేమా..? ఒకప్ప
Sensex and Nifty started with losses : భారతీయ స్టాక్మార్కెట్లలో రక్తకన్నీరు కొనసాగుతోంది. వరుసగా ఐదోరోజు మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ 5వందలు, నిఫ్టీ 130పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. గత నాలుగు సె�
Young man commits suicide : ఆన్లైన్ గేమ్స్కు మరో నిండు ప్రాణం బలైపోయింది. ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి అప్పులపాలయ్యాడు. మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ వనస
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. గురువారం రెండో షో లు ఉండవు. ఎన్నికల కారణంగా తమిళనాడు థియేటర్ల సంఘం ఈ ప్రకటన చేసింది. ఉదయం, మధ్యాహం షో లు క్యాన్సిల్ చేసినట్టు తెలిపారు. దేశంలో రెండో విడత సార్వత్రి
ఎన్నికల వేళ రైతులు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు రోడ్లెక్కుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పసుపు రైతులు అధికార పార్టీ టీఆర్ఎస్పై తిరుగుబాటు భావుటా ఎగరవేయగా.. ఉత్తరప్రదేశ్లో కూడా ఆలుగడ్డల రైతులు నిరసన భాట పట్టారు. రెండవ ఫేజ్లో జరగనున�
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ బుధవారం(ఏప్రిల్-10,2019)కొద్దిసేపు దారితప్పడం అందరికీ చెమటలు పట్టించింది.
కరాచీ : దాయాది దేశాలైన భారత్..పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ ఎటాక్..ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి