Home » Lotus Pond
https://youtu.be/crDKDMVnd_M
ys sharmila interesting flexies at lotus pond: వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల హైదరాబాద్లోని లోటస్ పాండ్లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ వైఎస్ఆర్ అభిమానుల కోలాహలం నెలకొంది. వైఎస్ఆర్ అభిమానులు, అనుచ
YS Sharmila: ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్లో జరగనున్న కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ మీటింగ్కు వైకాపా నేతలే కాకుండా.. వైఎస్సార్ అభిమానులు, సన్నిహితులకు ఈ సమావేశానికి ఇన్విటేష
పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా
టాలీవుడ్లో సహజ నటిగా పేరొందిన జయసుధ పార్టీ మార్చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండులో జగన్ను మార్చి 07వ తేదీ గురువారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరడం సం�
ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఏపీకి ఏమి లాభం జరగదని..అసలు ముఖ్యమంత్రి పదవికి అతను అనర్హుడని ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. బాబు ఉన్నంత వరకు హోదా..ప్యాకేజీ ఏమీ రాదని..కేవలం మట్టి..నీళ్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీకి గ�
టీడీపీ తీసుకొచ్చిన పసుపు-కుంకుమ అపవిత్రంగా వ్యాఖ్యానించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసి.. జగన్ తో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా ఉందని.. చంద్రబాబు ఎందుకు పారిపో�
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలయికపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ – కేటీఆర్లు భేటీ కావడంపై విరుచుకుపడ్డారు. అది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. మోడీ ఫ్రంట్ అని మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఏపీ �
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్…టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలపై టీడీపీ నేతలు శోకాలు ఎందుకు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాల ప్రయోజనాలు..హక్కుల పరిరక్షణ కోసం ఇరు ప