Lotus Pond

    తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం లేదు.. నేను తీసుకొస్తా..

    February 9, 2021 / 12:49 PM IST

    https://youtu.be/crDKDMVnd_M

    జనరంజక పాలన ముందుందిక.. ష‌ర్మిల ఫ్లెక్సీల్లో ఆస‌క్తిక‌ర నినాదాలు

    February 9, 2021 / 12:05 PM IST

    ys sharmila interesting flexies at lotus pond: వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల హైద‌రాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ వైఎస్ఆర్ అభిమానుల కోలాహ‌లం నెల‌కొంది. వైఎస్ఆర్ అభిమానులు, అనుచ

    షర్మిల ఎంట్రీ

    February 9, 2021 / 11:51 AM IST

    లోటస్ పాండ్‌లో షర్మిళ మీటింగ్.. కీలక వ్యక్తులకు అందిన ఇన్విటేషన్

    February 9, 2021 / 07:55 AM IST

    YS Sharmila: ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ మీటింగ్‌కు వైకాపా నేతలే కాకుండా.. వైఎస్సార్‌ అభిమానులు, సన్నిహితులకు ఈ సమావేశానికి ఇన్విటేష

    లోటస్ పాండ్ ఖాళీ : జగన్ C/O అమరావతి

    May 13, 2019 / 10:26 AM IST

    పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా

    వైసీపీలో జయసుధ : జగన్ సీఎం కావడం ఖాయం

    March 7, 2019 / 11:30 AM IST

    టాలీవుడ్‌లో సహజ నటిగా పేరొందిన జయసుధ పార్టీ మార్చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండులో జగన్‌ను మార్చి 07వ తేదీ గురువారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరడం సం�

    వైసీపీలో పండు రవీంద్రబాబు : బాబు కరెక్టు సీఎం కాదు

    February 18, 2019 / 09:57 AM IST

    ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఏపీకి ఏమి లాభం జరగదని..అసలు ముఖ్యమంత్రి పదవికి అతను అనర్హుడని ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. బాబు ఉన్నంత వరకు హోదా..ప్యాకేజీ ఏమీ రాదని..కేవలం మట్టి..నీళ్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీకి గ�

    ఆమంచి వ్యాఖ్యలు : జగనే బెటర్ : పసుపు-కుంకుమ అపవిత్రం చేశారు

    February 13, 2019 / 06:49 AM IST

    టీడీపీ తీసుకొచ్చిన పసుపు-కుంకుమ అపవిత్రంగా వ్యాఖ్యానించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసి.. జగన్ తో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా ఉందని.. చంద్రబాబు ఎందుకు పారిపో�

    ఫ్రంట్‌లో ఫ్యాన్ : ఇక్కడ భేటీ అక్కడ మంటలు

    January 16, 2019 / 03:35 PM IST

    హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలయికపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జగన్‌ – కేటీఆర్‌లు భేటీ కావడంపై విరుచుకుపడ్డారు. అది ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదని.. మోడీ ఫ్రంట్‌ అని మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఏపీ �

    జగన్ – కేటీఆర్ భేటీ : టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు – అంబటి…

    January 16, 2019 / 10:57 AM IST

    హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్…టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలపై టీడీపీ నేతలు శోకాలు ఎందుకు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాల ప్రయోజనాలు..హక్కుల పరిరక్షణ కోసం ఇరు ప

10TV Telugu News