Home » Lovers
సమాజంలో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. కొందరు ఆడవాళ్లు కూడా నేరాల బాట పడుతున్నారు.. హత్యలు, దొంగతనాలు, మోసాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ మనసులోని మాట పేదలకు చెప్పారు. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ఇద్దరు ప్రియులతో కలిసి అతి క్రూరంగా హత్య చేయించిందో ఇల్లాలు.
అబ్బాయికి 17 ఏళ్లు.. అమ్మాయికి 20.. ఇద్దరు ప్రేమించుకున్నారు. గత మూడు రోజుల క్రితం ఓ రూమ్ తీసుకోని ఇద్దరు కలిసి ఉంటున్నారు. మూడు రోజుల్లోనే ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. హైదరాబా�
సహజీవనంపై పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన
ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని తమిళనాడులోని తూత్తుకుడిలో ఓజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియురాలు కన్నుమూయగా ప్రియుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
పెళ్ళికి సమయం దగ్గర పడుతున్న సమయంలో ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి ఇష్టం లేకనో, ప్రియుడిని వదులుకోలేకనో తెలియదు కానీ ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు
Bengaluru lovers ends life in Chennai, after girl mother oppose love : నాకు నీవు..నీకు నేను.. ఒకరి కొకరం.. నువ్వూ..నేను అనుకుంటూ ప్రేమించుకున్నారు. పెద్దలనెదిరించి పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ జీవితంలో పోరాడలేక కన్నుమూసిని బెంగుళూరు ప్రేమ జంట విషాధ గాధ ఇది. తమిళనాడు, చెన్నైలో ప
సెల్ఫీ మోజు ఎందరినో బలితీసుకుంటుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో చుట్టుపక్కల ఏముందో గమనించకపోవడంతో చాలామంది ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
లంచాలు తినటంలో ప్రభుత్వోద్యుగుల్లో పోలీసు డిపార్ట్ మెంట్ చాలా ముందుంటుందని కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తుంటాయి. తాజాగా ప్రేమికులను బెదిరించి వారివద్ద ఉన్న బంగారు ఉంగరాలను దోచుకున్న కక్కుర్తి కానిస్టేబుళ్ల ఉదంతం హైదరాబాద్ లోని పేఠ్ బషీ�