Home » Lovers
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమ జంటలు సూసైడ్ చేసుకోవటంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళితే .. షాబాద్ మండలం, లింగారెడ్డి గూడకు చెందిన ప్రేమికులు పల్లవి(19) ఆశమల్ల మహేందర్ లు చెట్టుక�
ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ కోసం పెద్దలను ఎదురించారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు కలలు కంటున్నాడు. ఇద్దరు బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
ప్రేమికులకు, పార్కులకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ హైదరాబాద్ నగరంలోని కొన్ని పార్కుల్లో అయితే ప్రేమికులు రెచ్చిపోయి కనిపిస్తూ ఉంటారు. ప్రేమికులకు అడ్డాగా మారిన సంజీవయ్య పార్కు గురించి కచ్చితంగా చెప్పు�
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటనలో ప్రియుడు అక్కడికక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్�
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు వీరు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో కంటతడి పెట్టిస్తోంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రగిరి మండలం మొరవపల్లెక
లంగర్ హౌస్ : సాధారణంగా యువకులు ప్రేమ పేరుతోను..ప్రేమించకుంటే చంపేస్తామనీ..యాసిడ్ పోస్తామని యువతులను వేధించే ఘటనలు వింటుంటాం..తమకు రక్షించమని పోలీసులకు ఫిర్యాదు చేయటం కూడా విన్నాం. ఇక్కడ సీన్ రివర్స్. ఓ యువకుడు తన ప్రియురాలు వేధిస్తోందనీ.. ఆ�
ఏలూరు: రాక్షసత్వం, జాలి దయ లేని కర్కశత్వం.. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ప్రేమ పక్షులను టార్గెట్ చేసుకొని గద్దల్లా
పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారం కీలక మలుపు తీసుకుంటుంది. భీమడోలు మండలానికి చెందిన నవీన్ (19), శ్రీధరణి (18) బౌద్ధారామాలు చూడడానికి వెళ్లగా యువతి హత్యకు గురై నవీన్ తీవ్రగాయాలపాలయ్�
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ప్రేమజంటపై దాడి చేశారు. బౌద్ధరామాల పర్యటను కేంద్రంకు బౌద్ధరామాలను చూడడానికి వచ్చిన ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగు�
ప్రేమికుల దినోత్సవంనాడు భజరంగ్దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన జంట ఆత్మహత్యకు యత్నించింది. ఇంటికి వెళ్లలేక… తమ పరువు పోయిందని భావించిన ఆ జంట… హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన లేక్ పోలీసులు ప్రేమికులను రక్షి�