రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస�
సెప్టెంబర్ 1వ తేదీన సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ ధరలపై కొంత ఊరట లభించింది. దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలీండర్ ధరను తగ్గించాయి. 19కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలీండర్ పై రూ. 91.5 తగ్గించాయి. అయితే గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులేదు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పచ్చి వంకాయను పార్లమెంట్కు తీసుకొచ్చారు.
ఎల్పీజీ సిలీండర్ల కొత్త ధరలు సోమవారం విడుదలయ్యాయి. నూతన ధరల ప్రకారం.. వాణిజ్య సిలీండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్ పీజీ సిలీండర్ పై రూ. 36 తగ్గిస్తూ చమురు సంస్థలు తెలిపాయి.
మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై మరోసారి ధర తగ్గించింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా అంటే రూ.135 తగ్గించారు. దేశవ్యాప్తంగా (జూన్ 1) నుంచి 19 కిలోల వంటగ్యాస్పై కొత్త రేటు అమల్లోకి వచ్చింది.
కేంద్ర చమురు సంస్ధలు నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించాయి.
చమురు సంస్థలు సామాన్యుడిపై కొరడా ఝులిపించడం మొదలు పెట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన రెండు వారాల తర్వాత ధరలతో దండెత్తాయి. భారీగా వడ్డిస్తూ సామాన్యుల నడ్డి విరిచే కార్యక్రమం చే
వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందా? సిలిండబర్ బరువు భారీగా తగ్గించనుందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. 14.2 కేజీల బరువుతన్న డొమెస్టిక్ సిలిండర్ ను..
LPG ధరలు విపరీతంగా పెరిగి కొన్ని చోట్ల దాదాపు రూ. 1000 మార్కును తాకాయి. సామాన్యుడిపై ఇది పెను భారమే. కొంతకాలం క్రితం వరకు రూ. 594కి లభించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రూ. 834కు..
బండ బాదుడు.. రూ. 2000 దాటిన సిలిండర్ ధర