Home » machilipatnam
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం (బందరు)లో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ఎజెండాను ప్రకటించనున్నారు.
జనసేన పార్టీ 10వ వార్షికోత్సవ సభ వేదిక వద్దకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత పవన్ సభా వేదికపైకి వచ్చారు. ఆలస్యం అయినప్పటికీ జనసేన కార్యకర్తలు పవన్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మందితో సభా ప్రాంగణం కిటకిటల�
మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది.
ఉదయం ఎంతకీ గదిలోనుంచి వెలుపలికి రాకపోవడంతో తండ్రి వెళ్లి చూశారు. ఫ్యాన్కు కొడుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఆ తండ్రి సొమ్మసిల్లిపడిపోయాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.దాడులు, గొడవలతో వైసీపీ నేతలు రోడ్డుకెక్కుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీకి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే�
నియోజకవర్గంలో పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఆ టీడీపీ నేతను కలవనిదే నానికి నిద్రకూడా పట్టదన్నారు. నా సత్తా ఏంటో చూపిస్తా అన్నారు.
దీంతో ఆ బాలిక గర్భం దాల్సింది. బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
కృష్ణా జిల్లా బందరు మండలం చినకర అగ్రహారం శివారు, పల్లెపాలెం బీచ్ ఒడ్డున ఈనెల 9వ తేదీ జరిగిన రేప్ కేసు నిందితులను మచిలీపట్నం దిశ పోలీసుస్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.