Home » machilipatnam
Janasenani in Collectorate : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలోని కలెక్టరేట్లో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఇంతియాజ్ లేకపోవడంతో పవన్.. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నివార్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ౩5వేల చొప
perni Nani respond attack : ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై తాపీ మేస్త్రీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాపీతో మంత్రిపై దాడి చేశాడు. అయితే మంత్రి తృటిలో తప్పించుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, పార్టీ నేతలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగి�
AP Cabinet green signal for Bandar port construction work : బందరు పోర్టు నిర్మాణ పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్స్ సంస్థ తయారు చేసిన డి.పి.ఆర్.కి ఆమోద ముద్ర వేసింది. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర�
wife kills husband, due to family dispute : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ అచ్చాబా క
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడ�
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల్లో భయం మొదలైందట. వరుసగా ఆ పార్టీ నేతల అరెస్టులతో ఇతర నేతల్లో కూడా ఆందోళన పెరుగుతోందని చెబుతున్నారు. ముందుజాగ్రత్తగా కొల్లు రవీంద్ర అరెస్టును కొందరు టీడీపీ నేతలే సమర్ధిస్తున్నారట. మరికొందరు ఖండించడానికి కూ�
భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం పెద్ద ఎత్తున మొదలైంది. చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని మనం భయపడుతున్నాము. కానీ అనేక రంగాల్లో చైనా ఉత్పత్తులు మన మార్కెట్ ను కబ్జా చేసేశాయి. అ�
టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్
కృష్ణాజిల్లాలో వైసీపీ నేత, మంత్రి అనుచరుడు దారుణహత్యకు గురయ్యారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావ�
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్లో బంగారం విషయంలో మొత్తం రూ.6.71 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. గత కొంతకాలంలో గోల్డ్ లోన్స్ మంజూరు చేసే విషయంలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించినట్లుగా విచారణలో తేలింది. �