Home » machilipatnam
అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా ? ఇది ప్రజా రాజధాని..జగన్ రాజధాని కాదు…అడ్డొస్తే ఎవరినైనా వదిలిపెడుదామా అని ప్రశ్నించారు టీడీపీ చీఫ్ బాబు. 2020, జనవరి 09వ తేదీ గురువారం మచిలీపట్నంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్వహించిన సభలో బాబు మాట�
రాజధానిలో టీడీపీ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తోంది. వినూత్న పద్ధతుల్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలతో కలిసి బాబు మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జోలె పట్టారు. వ్యాపార్తులు, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ..ప్రభుత్వ విధానాలను ఎండ�
ఉత్కంఠ నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నంకు చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారుతులిచ్చారు. పూలు కురిపిస్తూ స్వాగతం పలికారు. జై..బాబు..అనే నినాదాలు మారుమోగాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర�
కర్ణాటక బీదర్ జిల్లా చిడుగుప్ప జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదారాబాద్ నార్శింగ్ కు చెందిన కళ్యాణి సజీవంగా దహనమైపోయింది. ఈ ప్రమాదం నుంచి కళ్యాణి భర్త ఉదయ్ కుమార్, కుమారులు, సంజీవ్, గగన్ లు తృటిలో తప్పించుకున్నారు. కృష
ఢిల్లీ : తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు బాల శౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కోరారు. ఆంధ్రాబ్యాంకును విలీనం �
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు.
పొత్తు ధర్మాన్ని తాను దెబ్బతీయనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పొత్తులు కుదుర్చుకునే సమయంలో తాను అన్ని విషయాలను సీపీఐ నేతలకు తెలియచేయడం జరిగిందన్నారు. ఏపీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో జనసేన జత కట్టిన సంగతి తెలిసిందే. అయి
కృష్ణా : మచిలీపట్నం సుకర్లాబాద్ లో పెట్రో బాంబు కలకలం రేపింది. ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది.
మచిలీపట్నం : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బైటపడిన బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. దీంట్లో భాగంగా ఓ ఇ�
విజయవాడ: వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరటానికి రంగం సిధ్దమైంది, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాధాను సోమవారం రాత్రి 12న్నర తర్వాత చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వచ్చారు. టీడీపీలో చేరిక పై రాధా చంద్రబాబు తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. �