Home » madhyapradesh
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు.....
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దళితుడిని మరోసారి అవమానించిన ఘటన సంచలనం రేపింది. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవక ముందే మరో దళితుడిపై మలాన్ని పూసి అవమానించిన ఘటన వెలుుగచూసింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల
దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్థుడితో పోలీసులు వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో సిద్ధి పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు. శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే దీనిపై కూడా వి
వైరల్ వీడియోలో గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లాను మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విచారిస్తున్నామని, త్వరలోనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్ధి అదనపు పోలీసు సూపర�
మధ్యప్రదేశ్లో 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
అదో ప్రత్యేకమైన మేక..పేరు కింగ్. పేరుకు తగినట్లే దాని ధర కూడా వెరీ వెరీ స్పెషల్. ఆ మేక తినే ఆహారం ఏంటో తెలుసా..?
రుతుపవనాల పురోగమనంతో మంగళవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11వతేదీన కర్ణాటక,ఏపీ సరహిద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి పు�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. మహిళా ఓటర్లకు ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ చౌహాన్ లాడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రకటించారు....
మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్తో కలిసి ది కేరళ స్టోరీ సినిమా చూసిన కొన్ని రోజుల తర్వాత భోపాల్లో 20 ఏళ్ల యువతి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది.ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయిందని యువతి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నార�