మధ్యప్రదేశ్ లోని చింద్వారా - నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచినీటి కోసం ఏర్పాటు చేసిన చేతిపంపు నుంచి మీరెప్పుడైనా మంటలు ఎగజిమ్మడం చూశారా. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భూమిలో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ విచిత్ర ఘటనతో షాక్ తిన్న గ్రామస్తులు అధి
నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది ఓ యువతి.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఎంపీ గారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. నియోజక వర్గంలో అభివృధ్దికి నిధులు కావాలంటే ముందు మీరున్న బరువు తగ్గండి. మీరు తగ్గిన కిలోకి వెయ్యికోట్లు చొప్పున ఇస్తా అని చెప్పారు. దీంతో ఆ ఎంపీగారు ఇప్పు�
రైలు ప్రయాణం అంటేనే ముందుగా రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. రద్దీని దాటుకుని, ప్లాట్ ఫామ్ లు మారి మనం ఎక్కాల్సిన రైలు ఎక్కాల్సి ఉంటుంది.
క్రూరమైన నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించి తిరిగి బయటకి వచ్చే సందర్భం.. లేదంటే ఆ నిందితుడు బెయిల్ పై విడుదలైన..
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో తన భార్య కనిపించటం లేదని మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన రాజేంద్ర క
"మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్త" అంటూ తెలుగు సినిమా డైలాగ్ ను తలపించేలా.. ఓ మైనర్ బాలుడు ఏడేళ్ల బాలుడిని కొట్టి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
బస్సును నిర్లక్ష్యంగా నడిపి.. 21 మంది ప్రయాణికుల మృతికి కారణమైన ఒక బస్సు డ్రైవర్ కు మధ్యప్రదేశ్ కు చెందిన స్పెషల్ జడ్జి 190 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు
ఆడపిల్లలను గౌరవంగా చూస్తూ, విద్యాబుధ్దులు నేర్పించాల్సిన స్కూల్ హెడ్మాస్టర్ మద్యం సేవించి తనతో కలిసి డ్యాన్స్ చేయమని బలవంతం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.