Home » madhyapradesh
మొదటి భార్యను హతమార్చాలని భర్త ప్లాన్ వేశాడు. తన స్నేహితుడితో కలిసి పాము కాటు ద్వారా ఆ పనిచేయాలని, ఎవరికీ అనుమానం రాదని అనుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి భార్యను విషపూరిత పాముతో కాటువేయించారు. కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఇలా రెం�
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పన్నా పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. దామోహ్ జిల్లాలో అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తన ఐదేళ్ల వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఓ తండ్రి 15ఏళ్ల కొడుకును దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఓ సాధారణ చాయ్వాలాకు రూ.30 వేలు బాకీ పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే కరణ్సింగ్వర్మ.అది కూడా నాలుగేండ్ల కిందట.. ఓ రోజు తనకు రూ.30వేలు బాకీ పడిన ఎమ్మెల్యే కనిపించాడు. ఎమ్మెల్యే కదా..అడిగితే ఏమంటాడోనని భయపడలేదు. ధైర్యంగా తనకు రావాల్సిన రూ.30వేల బాకీ గురిం
మధ్యప్రదేశ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ తమ రాష్ట్రంలో కనీసం యాభై శాతం షూటింగ్ (ఇండోర్/ఔట్ డోర్) జరుపుకునే చిత్రాలకు........
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. చీతాలను కునో నేషనల్ పార�
మధ్యప్రదేశ్ లోని చింద్వారా - నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచినీటి కోసం ఏర్పాటు చేసిన చేతిపంపు నుంచి మీరెప్పుడైనా మంటలు ఎగజిమ్మడం చూశారా. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భూమిలో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ విచిత్ర ఘటనతో షాక్ తిన్న గ్రామస్తులు అధి
నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది ఓ యువతి.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఎంపీ గారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. నియోజక వర్గంలో అభివృధ్దికి నిధులు కావాలంటే ముందు మీరున్న బరువు తగ్గండి. మీరు తగ్గిన కిలోకి వెయ్యికోట్లు చొప్పున ఇస్తా అని చెప్పారు. దీంతో ఆ ఎంపీగారు ఇప్పు�