భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ మిరేజ్-2000 కుప్పకూలిపోయింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లోని మహారాజపుర ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన
ఇండోర్ లో పింక్ బస్ డ్రైవర్లుగా ఇద్దరు మహిళలు నియమితులయ్యారు. వీరిలో మధ్యప్రదేశ్ లోనే తొలి మహిళా డ్రైవర్ గా పేరొందిన రీతూ నర్వాల్, మరో మహిళ అర్చనా కఠేరా నియమితులయ్యారు.
అత్త కోడలిపై నిందలు వేసింది. అత్త వేసిన నిందలు నిజం కాదని నిరూపించుకోటానికి కోడలు కణకణమండే నిప్పుల మీద నడిచిన ఘటన..
మొహ్రం పండుగ సందర్భంగా ఉజ్జయినిలో జరిగిన ఊరేగింపులో కొంతమంది పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు..
బిక్షాటన చేసి కోట్లు వెనకేసిన వాళ్ళు.. పెద్ద పెద్ద విల్లాలు.. విలాసవంతమైన నివాసాలను నిర్మించుకున్న బిక్షగాళ్లని కూడా గతంలో కొందరిని చూశాం.
13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి ముక్క ఇరుక్కుని శ్వాస అందక విలవిల్లాడింది. గొంతులో ఏదైనా ఇరికితే...పెద్దవాళ్లే అష్టకష్టాలు పడుతుంటారు. అసలే చిన్నపాప..ఏమి జరిగిందో చెప్పడానికి కూడా మాటలు రావు..ఆ పసిపాప పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఓ చిన్న పచ్చిమ�
మధ్యప్రదేశ్ ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.
మధ్యప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి నరోత్తం మిశ్రాను సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. వరద నీటిలో బోటులో ప్రయాణిస్తుండంగా బోటుపై ఓ చెట్టు పడిపోవటంతో మంత్రి ప్రయాణించే బోటు ఆగిపోయింది.ఈ క్రమంలో ఆ చుట్టు పక్కలంతా వరదనీరు చుట్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
బరువు తగ్గటానికి చాలామంది చపాతీలు తింటారు. అటువంటి చపాతీలు తినటం వల్ల 12 ఏళ్ల పిల్లాడికి కంటిచూపు పోయిందని గుర్తించి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.