Home » Madurai
బస్సు ఫుట్బోర్డ్పై నిలబడ్డ విద్యార్థి అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ ఆస్పత్రికి తరలించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది.
మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న వాహనం బోల్తా పడటంతో, స్థానికులు బాటిళ్లు ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. కేరళలోని మానలూర్ నుంచి పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ వాహనం బుధవారం బయలుదేరింది.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో...ఓ పుస్తకం కొనుక్కో....అన్నారు....కందుకూరి వీరేశలింగం పంతులు....పుస్తకానికి, పఠనానికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.
60 మేకల్ని కోసారు.బస్తాల బియ్యాన్ని అన్నం వండారు. గుట్టలా పోసారు..10 గ్రామాలకు చెందిన పురుషులు తిన్నారు. ఆ పురుషులు భోజనం చేశాక..వారు తిన్న అరిటాకులు ఎండిపోయేంత వరకు మహిళలు రాకూడదట
విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 33 మందికి ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించారు. మరిన్ని రిపోర్టులు రావాల్సివుందని అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 29 ఏళ్ల యువకుడి ఊపిరి తిత్తులను మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో చేర్చి ఒకరి ప్రాణం నిలిపారు వైద్యులు.
ఓ వివాదాస్పద విచిత్ర స్వామి నిత్యానందస్వామి మరోసారి వార్తల్లోకెక్కారు. మధురైలోని శైవమఠానికి 293వ పీఠాధిపతిని నేనే నంటు ప్రకటించుకోవటం వివాదంగా మారింది
తమిళనాడులోని మధురైలో కొలువైన మీనాక్షి అమ్మవారి ఆలయంలో నేషనల్ సెక్యూర్టీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలు కౌంటర్ టెర్రరిజం డ్రిల్ చేపట్టారు. తమిళనాడు రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఎస్జీ దళాలు ఆ ఆపరేషన్లో పాల్గొన్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జాతీయ భద్రతా దళం(NSG)సిబ్బంది ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది.