Home » Madurai
జనవరి 15 నుంచి జల్లికట్టు షురూ : సంక్రాంతి పండుగకు జల్లికట్టు రెడీ అయిపోయింది. బసవన్నలతో స్థానికులు సిద్ధమైపోయారు. సంక్రాంతి పండుగకు వచ్చిదంటే చాలు జల్లికట్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు తమిళనాడు ప్రజలు. ఈ క్రమంలో మధురైలో జనవరి 15 �
తమిళనాడులోని మధురైలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి రూ.180కు చేరుకున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా అల్లాడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డలు లొల్లి పుట్టిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్�
మల్లెపూలు కిలో ఎంత ఉంటాయి. మహా ఉంటే వెయ్యి రూపాయలు ఉండొచ్చు. పెళ్లిళ్ల సీజన్ లో అయితే ఇంకా ఎక్కువైతే కిలో రూ. 15 వందలు ఉటుంది. కానీ మధురైలో కిలో మల్లెపూలు రూ.3వేలు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలు విస్తృతంగా కురవడంతో మల్లె పువ్వుల ధర కొండె�
ప్రతీ మనిషికీ కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు గూడు, తినేందుకు తిండి ఉండాల్సిందే. ఇది ప్రతీ మనిషి హక్కు. కానీ దేశంలో ఎంతోమంది జానెడు కడుపు నింపుకునేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. ఉండటానికి గజం జాగా లేక..చెట్లకింద..ఫుట్ పాత్ లమీదే కాలం వెళ్ల
రైల్వే అధికారులు నిర్లక్ష్యం..వారి మధ్య సమాచార లోపం వెరసి రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చిన ఘటన జరిగింది. మదురై-విరుదునగర్ సెక్షన్లో ఒకే ట్రాక్పై రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురె దురుగా వచ్చాయి.
మదురై: లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం నుంచి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేసే పనిలో ఉన్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్ధులు ప్రచారం లో దూసుకు పోతున్నారు. భారతీ కన్నమ్మ అనే హిజ్రా తమిళనాడులోని మదురై
మధురై : ఒక్కసారి..రెండు సార్లు..లేదా మూడుసార్లు..ఇంకా కాకుంటే నాలుగు సార్లు ఇలా వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వారేంచేస్తారు? ఇదేంటిరా బాబూ అని విసుగు వచ్చి పోటీ నుంచి విరమించుకుంటారు. కానీ మన ఎన్నికల విక్రమార్కుడు మాత్రం పట్టు వదల కుండా �
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. 70వ రిపబ్లిడేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది నలుగురికి పద్మ విభూషన్, 14 మందికి పద్మ భ�
ఉదయం 5 గంటలకే వేడి వేడి బిర్యానీ 2వేల కిలోల బాస్మతి రైస్ తో మటన్ బిర్యానీ 83 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం వడక్కంపట్టి : గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి, గారెలు భక్తులకు ప్రసాదంగా పెడతారు. అవి చాలా చాలా టేస్టీగా ఉ�