Home » Maha Kumbh Mela
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా దిగ్విజయంగా పూర్తయింది.
మంచు లక్ష్మి ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాగరాజ్ వెళ్లి మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించింది. తాజాగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తన భార్య, కొడుకు అకిరా, డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరించి పూజలు నిర్వహించారు.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన తండ్రితో కలిసి వెళ్ళింది. తనని ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకొని తిరుగుతుంది.
పీఎం నరేంద్రమోదీ తాజాగా నేడు ఉదయం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరించారు. అనంతరం పూజలు నిర్వహించారు.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. తాజాగా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ తన ఫ్యామిలీతో కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షే�
ఈ వీడియో చూస్తే అందరు పెళ్లికాని అమ్మాయిలు ఇటువంటి భర్త రావాలని నోములు చేస్తారు.
144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని అధికారులు తెలిపారు.
MahaKumbh Monalisa : మోనాలిసా తన అందంతో సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఆమె ముత్యాల దండల వ్యాపారం ఆగిపోయింది.
Fact Check - Bill Gates : బిల్ గేట్స్ విశ్వనాథుని కాశీ నగరానికి వచ్చారా? ఘాట్లను వీక్షిస్తున్నట్టుగా వీడియో వైరల్ అవుతుంది.