Home » Maha Kumbh Mela 2025
కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
హీరోయిన్ రాయ్ లక్ష్మి తాజాగా ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు.
పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అకిరానందన్ కూడా ఉన్నారు.
తాజాగా విజయ్ అధికారికంగా తన సోషల్ మీడియాలో తన కుంభమేళా ట్రిప్ ఫోటోలను షేర్ చేసాడు.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. తాజాగా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ తన ఫ్యామిలీతో కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షే�
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు.
త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగుస
చుట్టూ జనం చేరి ఫోటోల కోసం ఎగబడటంతో అసలు వ్యాపారం దెబ్బతింది. పైగా తన కూతురి సేఫ్టీ కోసం తండ్రి ఆమెను ప్రయాగ్ రాజ్ నుంచి ఇండోర్ కి పంపేశాడు.
ఈ టెక్నిక్ ను గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసించడం జరిగింది.