-
Home » Maha Kumbh Mela 2025
Maha Kumbh Mela 2025
యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు మహాకుంభమేళాను వాడుకున్నారు- అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన హీరోయిన్.. రాయ్ లక్ష్మి ఫోటోలు..
హీరోయిన్ రాయ్ లక్ష్మి తాజాగా ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వ్యాపారం @ రూ.3లక్షల కోట్లు..! కుంభమేళాలో రికార్డులు బద్దలు..
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు.
మహాకుంభ మేళాలో సతీసమేతంగా పవన్ కల్యాణ్ పుణ్యస్నానం.. జంధ్యంతో ఉన్న ఫొటోలు వైరల్
పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అకిరానందన్ కూడా ఉన్నారు.
ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ కాశీ ట్రిప్.. అల్లు అర్జున్ భార్య కూడా వెళ్ళిందిగా.. ఆ డైరెక్టర్ కూడా.. ఫోటోలు వైరల్..
తాజాగా విజయ్ అధికారికంగా తన సోషల్ మీడియాలో తన కుంభమేళా ట్రిప్ ఫోటోలను షేర్ చేసాడు.
మహా కుంభమేళాలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. ఫ్యామిలీతో వచ్చి..
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. తాజాగా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ తన ఫ్యామిలీతో కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షే�
కుంభమేళాలో ప్రధాని మోదీ.. బోటులో వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం.. వీడియో
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు.
త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం.
త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగుస
10 రోజుల్లో 10 కోట్ల సంపాదన..! ఆ ప్రచారంపై మోనాలిసా ఏం చెప్పిందంటే..
చుట్టూ జనం చేరి ఫోటోల కోసం ఎగబడటంతో అసలు వ్యాపారం దెబ్బతింది. పైగా తన కూతురి సేఫ్టీ కోసం తండ్రి ఆమెను ప్రయాగ్ రాజ్ నుంచి ఇండోర్ కి పంపేశాడు.
వావ్.. ఇది నిజంగా అద్భుతం..! కుంభమేళాకి కోట్ల మంది జనం వస్తున్నా స్వచ్ఛత తగ్గని గాలి.. ఇదెలా సాధ్యమంటే..
ఈ టెక్నిక్ ను గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసించడం జరిగింది.