-
Home » Mahabubnagar District
Mahabubnagar District
మానవత్వం మరిచిన కొడుకు.. 15ఎకరాలు, 60లక్షల క్యాష్.. అయినా తండ్రికి తలకొరివి పెట్టేందుకు ససేమీరా.. కూతురు ముందుకొచ్చి..
ఆస్తికోసం ఓ కొడుకు మానవత్వం మర్చాడు. కనిపెంచి, ఒక స్థాయికి తీసుకొచ్చిన తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి .
అధికారుల వినూత్న ప్రయోగం.. రైతులు ఫుల్ ఖుషీ.. క్షణాల్లో చేరుతున్న సమాచారం.. ఆ జిల్లాలో ప్రతి మండలానికి ఓ వాట్సాప్ గ్రూప్..
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, తదితర వివరాలను క్షణాల్లో రైతులకు తెలియజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
సొంత జిల్లాపై సీఎం రేవంత్ మమకారం.. మంత్రులకు రిక్వెస్ట్
ఇదే సమయంలో ఏ మంత్రిత్వ శాఖలో తాను తల దూర్చడం లేదని, తన మంత్రి వర్గంలోని మంత్రులందరికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పే ప్రయత్నం చేశారట.
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్దం
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో ఆదివారం రాత్రి 12గంటల సమయంలో బయలుదేరింది.
చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం.. మృతుల్లో ఎస్ఐ, నవ వరుడు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ, నవ వరుడితో సహా ముగ్గురు దుర్మరణం పాలయిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
తగ్గేదేలే.. లోక్సభ బరిలో దిగుతున్న బర్రెలక్క
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్ధానం నుండి ఓటమి పాలైన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క వెల్లడించారు.
CM KCR Inaugurated : మహబూబ్నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అంతముందు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
Bhart jodo Yatra In Telangana: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల పరుగు పందెం.. వీడియో వైరల్
భారత్ జోడో యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంద�
Trees Translocation: 100 ఏళ్ల నాటి 4 చెట్లను యధావిధిగా తరలించిన మహబూబ్నగర్ జిల్లా అధికారులు
మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం..100 ఏళ్ల నాటి నాలుగు వేప చెట్లను స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్కు తరలించారు
నీ స్ఫూర్తికి హ్యాట్సాప్ తల్లీ : ఇంట్లో భర్త శవం.. నిబ్బరంగా వచ్చి ఓటు వేసింది
చిన్న గొడవ జరిగితేనే గగ్గోలు పెడతాం.. గిల్లికజ్జాలకే భార్యభర్తలు కొట్టుకుంటారు.. చీటికీమాటికీ గొడవలు, అలకలు.. ఇలాంటి రోజుల్లో సమాజం గురించి ఎవరు పట్టించుకుంటారు. ఓటు కోసం సెలవు ఇస్తే హాలీడే అని ఎంజాయ్ చేసే రోజులివి. సినిమాలు, షికార్లు, ఊర్లకు �