Home » Maharashtra government
కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారికు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేస్తోంది. RTPCR రిపోర్టుతోనే రావాలని నిబంధన పెట్టింది.
మున్సిపల్ వ్యర్థాలను నదిలో కలవకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.
కుండపోత వర్షాలకు మహారాష్ట్ర తడిసి ముద్దవుతుంది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా గ్రామాలు నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో వర్షాలు పడనప్పడికి గతంలో కురిసిన వర్షాలకు వరద నీరు జామ్ అయింది. దీంతో రాష్ట్రంలో లక్షమందికి పైగా ని�
కరోనా సమయంలో సెలెబ్రిటీలు, పొలిటీషియన్లు చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు.. ఆ మందులు వారికి ఎక్కడి ను�
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తితో జూన్ 1 లాక్ డౌన్ వరకు పొడిగించింది మహా ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మే 15తో కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావించింది.
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు గాయని ఆశా భోంస్లేను ఎంపిక చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�
Bombay High Court లోని ప్రతి న్యాయమూర్తికి కళ్ల అద్దాలు కొనుగోలు చేసేందుకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు government resolution (GR) ను 2020, జులై 20వ తేదీ సోమవారం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయ వ్యవస్థ GR ప్రకారం ఈ ని
ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే..నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే..దానికయ్యే వ్యయం తడిసిమోపేడవుతుంది. ఇలాగే..ముంబైలో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహంలో ఇదే జరిగింది. దాదాపుగా రూ. 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏ
మహారాష్ట్రలో నెంబర్ గేమ్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సపోర్టుతో రాత్రికి రాత్రే బీజేపీ అధికారి పీఠం చేజిక్కించుకుంది. బీజేపీని బలపరీక్షలో దెబ్బకొట్టేందుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది. నెంబర్ గేమ్ మొదలైంది. బలబలాలను త�